ఐశ్వర్య రాయ్ – అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారంటూ ఎంతో కాలం నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.ఆ వార్తలపై అమితాబ్ బచ్చన్ స్పందించారు.తన బ్లాగ్లో పోస్ట్ పెట్టారు. అవన్నీ అవాస్తవాలు మాత్రమేనని అన్నారు.‘నా కుటుంబం గురించి నేను అరుదుగా మాట్లాడుతుంటా.నా కుటుంబ గోపత్యను కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది.అసత్య ప్రచారాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి.పూర్తి సమాచారం తెలుసుకోకుండా అవాస్తవాలను మాత్రమే ప్రచారం చేస్తుంటారు.ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు