Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » చైనా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 750: భారత్ కు మిశ్రమ ఫలితాలు
    క్రీడలు

    చైనా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 750: భారత్ కు మిశ్రమ ఫలితాలు

    By adminNovember 22, 20241 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    చైనా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లాడు. తాజాగా జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ లో లక్ష్యసేన్ 21-16, 21-18తో డెన్మార్క్ కు చెందిన రస్ ముస్ గెమ్కీ పై విజయం సాధించాడు.
    క్వార్టర్ ఫైనల్ లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ:
    పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్ లో అడుగుపెట్టింది. ప్రిక్వార్టర్స్ లో ఆరో సీడ్ సాత్విక్ జంట 21-19, 21-15తో డెన్మార్క్ జోడి రసమ్ముస్ జేయర్- ఫ్రెడెరిక్ సోగార్డ్ ను ఓడించి సత్తా చాటింది.
    పి.వి.సింధు ఓటమి:
    ఇక మరో స్టార్ షట్లర్ పి..వి.సింధు టోర్నీ నుండి నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ లో సింధు 16-21, 21-17, 21-23తో సింగపూర్ క్రీడాకారిణి యెవో జియా మిన్ చేతిలో పరాజయం చవిచూసింది.
    మిగతా మ్యాచ్ లలో అనుపమ ఉపాధ్యాయ 7-21, 14-21తో జపాన్ క్రీడాకారిణి నత్సుకి నిదైరా చేతిలో, మాళవిక బాన్సోద్ 9-21, 9-21తో థాయ్ లాండ్ కు చెందిన సుపనిద చేతిలో ఓడారు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ జోడీ 16-21, 11-21తో చైనా ద్వయం షెంగ్ షు- టాన్ నింగ్ జంట చేతిలో ఓటమి చెందింది.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleఐశ్వర్య – అభిషేక్‌ విడాకుల వార్తలు.. తొలిసారి స్పందించిన అమితాబ్‌
    Next Article భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్ యాన్’కు ఆస్ట్రేలియా సహకారం

    Related Posts

    ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్

    November 2, 2025

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    August 22, 2025

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    August 22, 2025
    Latest Posts

    ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.