దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న నకిలీ కరెన్సీ పట్ల కేంద్ర ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.మహాత్ముని చిత్రంతో ఉన్న కొత్త సీరిస్ 500 రూపాయల నకిలీ నోట్లు 2018-19 నుంచి 2023-24 కాలంలో నాలుగు రెట్లు పెరిగాయి.అలాగే 2020-21 నుంచి 2,000 రూపాయల నకిలీ నోట్లు కూడా మూడు రెట్లు పెరిగినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించారు.దేశంలో నకిలీ నోట్లపై లోక్సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన ఈవిధంగా సమాధానం ఇచ్చారు.
Previous Articleమూడు శతబ్దల చరిత్ర.. ఆ ఊర్లో అంతా శాకాహారులే
Next Article సర్వస్వం కోల్పోయి..రూ.110 కోట్లు అందుకుని..!