ఇటీవల వయానాడ్ లోక్ సభ స్థానం నుండి విజయం సాధించిన ప్రియాంక వాద్రా గాంధీ లోక్సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు.ఈ మేరకు ఆమెతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రమాణస్వీకారం చేయించారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రియాంక భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.తన సమీప అభ్యర్థిపై ఏకంగా 4.04 లక్షలకుపైగా ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు.ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్గాంధీ 3.64 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా..ఆయన రికార్డును ప్రియాంక బ్రేక్ చేశారు.
#WATCH | Congress leader Priyanka Gandhi Vadra takes oath as Member of Parliament in Lok Sabha
(Video source: Sansad TV/YouTube) pic.twitter.com/eaLJzpTY2y
— ANI (@ANI) November 28, 2024