ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ కీలక ప్రకటన రిలీజ్ చేసింది. పాకిస్తాన్ కు భారత జట్టు వెళ్ళేది లేదని స్పష్టం చేసింది.భారత విదేశాంగ శాఖ అధికారి రణధీర్ జైస్వాల్ మీడియా తో మాట్లాడారు.”పాక్ లో భద్రత పరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఇప్పటికే బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. మేము దానిని పరిగణిస్తున్నాం.మన జట్టు అక్కడికి వెళ్ళేది లేదు ” అని తెలిపారు.బీసీసీఐ ప్రకటన పరిగణనలోకి తీసుకున్న ఐసీసీ హైబ్రిడ్ మోడల్ లో ఛాంపియన్స్ ట్రోఫీ పోటీలు పెట్టాలని అనుకుంది. కాకపోతే దానికి పాక్ ఒప్పుకోవడం లేదు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు