భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్, రాణి జెట్సన్ పెమా వాంగ్చుక్ లు భారత్ లో పర్యటించనున్నారు. ఈమేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం తాజాగా భారత్ కు చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో విదేశాంగశాఖా మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ వీరికి ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా భూటాన్ రాజు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుగు పొరుగు దేశాలైన భారత్, భూటాన్ ల మద్య దశాబ్ధాల నుండి స్నేహ సంబంధాలు ఉన్నాయి. పరస్పర అవగాహనతో ఇప్పటికే పలు ద్వైపాక్షిక ఒప్పందాలను చేసుకుని వాటిని రెండు దేశాలు అమలు చేస్తున్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు