Browsing: స్టోరీ బోర్డ్

ప.గో. జిల్లాలో కొద్ది రోజులుగా చిరుత సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ద్వారక తిరుమల, భీమడోలు మండలాల్లో 9 రోజుల క్రితం నుంచి చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ…

భీమవరానికి చెందిన యువకుడు యేసు భీమవరం నుంచి సైకిల్‌పై లద్దాక్‌కు 3500 కి.మీ. ప్రయాణించి ఎక్స్‌లో పోస్టు చేశారు. దానిపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘నేను ఇండియాకి…

ఉమ్మడి ప.గో.జిల్లాలోని రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్కీం ద్వారా అభివృద్ధి చేయనుంది. ఇందులో రాష్ట్రంలోని 53 స్టేషన్లు ఎంపిక కాగా జిల్లాలోని పలు స్టేషన్లకూ చోటు…

రామభద్రపురం గ్రామంలో అర్ధరాత్రి దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి దొంగలు ఓ ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న దంపతులు రుద్రాక్షుల సత్యన్నారాయణ, అనురాధలపై కత్తితో దాడి చేసి..…

విధులకు సంబంధించి పైస్థాయి వ్య‌క్తి తీసుకున్న నిర్ణ‌యాలు ఉద్యోగి ఆత్మహత్యకు కారణంగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లోని వ్యక్తుల నిర్ణయాలు ఉద్యోగుల‌కు కొన్నిసార్లు…

హైదరాబాద్‌లోని బాపూఘాట్‌లో ఎత్తైన గాంధీ విగ్రహం <<14509125>>ఏర్పాటు<<>> చేయాలని TG ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ వ్యతిరేకించారు. ఈ వార్తలపై ట్విటర్ వేదికగా…

డిజిటల్ అరెస్టుల మోసాలపై తమ ఖాతాదారులకు HDFC కీలక సూచనలు చేసింది. ‘నిజమైన ప్రభుత్వ అధికారులెవరూ ఫోన్లలో బ్యాంకు వివరాలు అడగరు. కాల్ చేసి మీ ఆధార్,…