AP: శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసం, ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో తాత్కాలికంగా సర్వ దర్శనాలు రద్దు చేశారు. మరోవైపు స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.
Previous Articleఆసక్తికరంగా భారత్- న్యూజిలాండ్ మూడో టెస్టు
Next Article విశాఖ కలెక్టరేట్లో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష