మలయాళ నటి హనీరోజ్ ఇటీవల పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.సోషల్మీడియా వేదికగా తాను వేధింపులు ఎదుర్కొంటున్నానని అన్నారు.ఈ కేసులో విచారణ చేపట్టిన ఎర్నాకుళం పోలీసులు దాదాపు 27 మందిపై కేసు నమోదు చేశారు.ఈ కేసులో కీలకంగా భావించే కేరళకు చెందిన వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ తాజాగా సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసు గురించి విచారిస్తున్నారు. దీనిపై హనీరోజ్ స్పందించారు. ‘‘ఈరోజు నాకెంతో ప్రశాంతంగా ఉంది.ఈ కేసు గురించి ఇటీవల ముఖ్యమంత్రి పినరయి విజయన్ దృష్టికి తీసుకువెళ్లా…బాధ్యులను ఆయన కఠినంగా శిక్షించేలా చూస్తానని మాటిచ్చారు’’ అని ఆమె తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు