ఆన్లైన్లో ఎంతో యాక్టివ్గా ఉండే నటుడు మంచు మనోజ్ తాజాగా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. కూర్చొని మాట్లాడుకుందాం అని ఆయన పేర్కొన్నారు.కలిసి కూర్చొని మాట్లాడుకుందాం.నాన్న, ఇంట్లోని మహిళలు, ఉద్యోగులు వారందరినీ పక్కన పెట్టి మనమే చర్చించుకుందాం.ఏం అంటావు? నేను ఒంటరిగానే వస్తానని మాటిస్తున్నా.నీకు నచ్చిన వాళ్లను నువ్వు తీసుకువచ్చుకో లేదా మనం ఆరోగ్యకరమైన డిబేట్ పెట్టుకుందాం.మీ #కరెంట్తీగ’’ అని పేర్కొన్నారు.ప్రస్తుతం ఇది సోషల్మీడియాలో వైరల్గా మారింది.తాను ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టాననేది మాత్రం మనోజ్ డైరెక్ట్గా ఎక్కడా చెప్పలేదు.మరోవైపు మంచు కుటుంబంలో వివాదాల వేళ మనోజ్ పెట్టిన పోస్ట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు