ప్రధాని నరేంద్రమోదీతో అక్కినేని కుటుంబం సమావేశం అయ్యింది.నేడు కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని కలిసేందుకు నాగార్జునతో పాటు అమల, నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పార్లమెంట్ కు వెళ్లారు. ఈ సమావేశంలో అక్కినేని బయోగ్రఫీపై వస్తున్న బుక్ గురించి చర్చించినట్లు సమాచారం.ప్రధానితో భేటి అయిన ఫొటోలు బయటకు రాలేదు.అక్కినేని ఫ్యామిలీ పార్లమెంట్లో దిగిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.మన్ కీ బాత్ లో భాగంగా ఇటీవల ప్రధాని మోదీ అక్కినేని నాగేశ్వరరావుపై మాట్లాడిన సంగతి తెలిసిందే.తెలుగు సినిమాతో పాటు ఇండియన్ సినీ పరిశ్రమకు ఆయన అందించిన కృషిని మోడీ మన్ కీ బాత్లో మాట్లాడారు.అయితే ప్రధాని చేసిన వ్యాఖ్యలకు హీరో నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించి ధన్యవాదాలు తెలియజేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు