రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘శారీ’.ఈ చిత్రానికి గిరి కృష్ణకమల్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఇందులో సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో – హీరోయిన్ గా నటిస్తున్నారు.అయితే వాస్తవ సంఘటనల ఆధారాలతో సైకలాజికల్ థ్రిల్లర్గా ‘శారీ’ చిత్రం రూపొందుతోంది.ఈ మేరకు ఈ చిత్రం ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది.కాగా ఆర్జీవీ-ఆర్వి ప్రొడక్షన్స్, LLP బ్యానర్పై ప్రముఖ వ్యాపారవేత్త రవి శంకర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, హిందీ, తమిళ, మరియు మళయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు