2022లో విడుదలైన ‘ఓదెల రైల్వేస్టేషన్’ చిత్రానికి సీక్వెల్గా “ఓదెల-2” తెరకెక్కింది.ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ సంపత్ నంది కథ అందించడంతో పాటుగా , ఆయనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అకోశ్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తుంది.తాజాగా ఈ సినిమా టీజర్ను చిత్రబృందం విడుదల చేసింది.ఇందులో తమన్నా లేడీ అఘోరాగా పాత్రలో కనిపిస్తుంది.సంపత్ నందితో కలిసి మధు క్రియేషన్స్ పతాకంపై డి. మధు నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి అజనీశ్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు