మంచు లక్ష్మి తాజాగా షేర్ చేసిన ఒక సందేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ప్రపంచంలో ఏదీ నీది కానప్పుడు ఎదో కొల్పోతున్నమనే భయం నీకు ఎందుకు? అనే మెసేజ్ ను ఆమె ఇన్స్టలో పంచుకున్నారు.మంచు కుటుంబంలో వివాదం వేళ ఆమె షేర్ ఈ సందేశం ఆన్లైన్ లో వైరల్ అయింది.ప్రస్తుతం ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.ప్రస్తుతం ఆమె ముంబయిలో ఉన్నారు.నిన్న తన కుమార్తె వీడియో షేర్ చేసిన ఆమె పీస్ (శాంతి) అని కాప్షన్ జత చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు