అల్లు అర్జున్ నేడు కుటుంబ సభ్యులతో కలిసి తన మామయ్య మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఇటీవల సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన అల్లు అర్జున్ పై కేసు నమోదు, అరెస్టు తదితర పరిణామాలు అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి భేటీ అభిమానుల్లో సంతోషం కలిగించింది. అర్జున్ అరెస్టు అయి విడుదలైన తర్వాత చిరంజీవి సతీమణి అర్జున్ మేనత్త సురేఖ అర్జున్ ని కలిసి భావోద్వేగానికి లోనయ్యారు. అంతకు ముందు అరెస్టయిన రోజు చిరంజీవి దంపతులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులని పరామర్శించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు