ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ తో బీజేపీ వినూత్న కార్యక్రమం నిర్వహించనుంది.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కు ఘనవిజయం అందించాలనే దిశగా జనవరి 22న మధ్యాహ్నం 1 గంటకు ‘మేరా బూత్ సబ్సే మజ్బూత్’ కార్యక్రమం జరుగుతుందని ప్రధాని నరేంద్రమోదీ సామజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తన సందేశాన్ని అందించారు.అయితే ఈ కార్యక్రమంలో అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలతో సంభాషించే అవకాశం ఉందని తెలియచేస్తూ…అభిప్రాయాలను పంచుకునే కొందరితో మాట్లాడతానని ప్రధాని నరేంద్రమోదీ పోస్ట్ లో తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు