Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » ప్రపంచంలోనే ఎత్తయిన చీనాబ్ నదిపై నిర్మించిన బ్రిడ్జి పై వందే భారత్ పరుగులు
    జాతీయం & అంతర్జాతీయం

    ప్రపంచంలోనే ఎత్తయిన చీనాబ్ నదిపై నిర్మించిన బ్రిడ్జి పై వందే భారత్ పరుగులు

    By adminJanuary 25, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    భారతీయ రైల్వే మరో అద్భుతాన్ని చేసి చూపించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనైన జమ్మూకశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన చారిత్రక బ్రిడ్జి పై తొలిసారి వందే భారత్ ట్రైన్ ను నడిపింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ సెమీ హై స్పీడ్ వందేభారత్ ట్రైన్ ట్రయల్ రన్ ఇండియన్ రైల్వేస్ నేడు ప్రారంభించింది. కాత్రాలోని మాతా వైష్ణోదేవి రైల్వేస్టేషన్ నుండి శ్రీనగర్ వరకు వందే భారత్ ట్రైన్ ప్రయాణించింది. కాశ్మీర్ అతిశీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ ట్రైన్ ను ప్రత్యేకంగా రూపొందించారు. భారత్లోని మిగతా ప్రాంతాలతో కాశ్మీర్ ను కనెక్ట్ చేసే విధంగా చేపట్టిన ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. నదీగర్భం నుండి 359 మీ ఎత్తునున్న ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు. ఇక గతేడాది జూన్ లో ఈ బ్రిడ్జి పై విజయవంతంగా ట్రైన్ ట్రయల్ రన్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే.

    History Created 🇮🇳 Vande Bharat Crossing World's Highest Rail Bridge aka The Chenab Bridge for the first time ever 🤩🔥🇮🇳 #IndianRailways #VandeBharat pic.twitter.com/Zt2C8we1kx

    — Trains of India (@trainwalebhaiya) January 25, 2025

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleఏపీ సీఎం చంద్రబాబు కు విడుదలకానున్న ‘సోర్స్ కోడ్’ బుక్ ను బహుకరించిన బిల్ గేట్స్
    Next Article ముంబయి పేలుళ్ల సూత్రధారిని అప్పిగించేందుకు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్‌

    Related Posts

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    August 22, 2025

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    August 21, 2025

    ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

    August 21, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.