ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్య పోయే విధంగా ఎప్పటికప్పుడు తన సాంకేతికతను మెరుగుపరుచుకుంటూ తక్కువ వ్యయంతో అంతరిక్ష ప్రయోగాలు విజయవంతం చేస్తూ ముందుకు దూసుకుపోతోంది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో). తాజాగా మరో కీలక మైలురాయికి చేరువైంది. రేపు 100వ రాకెట్ ప్రయోగం చేపట్టనుంది. జీ.ఎస్.ఎల్.వీ-ఎఫ్15 రాకెట్ ను నింగిలోకి పంపేందుకు సమాయత్తం అవుతోంది. ఇస్రో ఇలాగే మరిన్ని అత్యద్భుతమైన మైలురాళ్లను అందుకోవాలని దేశవ్యాప్తంగా ఆకాంక్షిస్తున్నారు. ఇస్రో ప్రయోగాలకు వేదికైన షార్ లో మరిన్ని మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం సంకల్పించింది. వీటికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు