Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తి కాంత్ దాస్ కు కీలక పదవి
    జాతీయం & అంతర్జాతీయం

    ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తి కాంత్ దాస్ కు కీలక పదవి

    By adminFebruary 22, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ శక్తి కాంత్ దాస్ కు కీలక పదవి దక్కింది. ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రిన్సిపల్ సెక్రటరీ-2గా అవకాశం లభించింది. ప్రధాని మోడీ పదవీకాలంతో పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నట్లు కేంద్ర నియామకాల కేబినెట్ తెలిపింది. 1980 బ్యాచ్ కు చెందిన శక్తి కాంత్ దాస్ ఆరేళ్ల పాటు ఆర్.బీ.ఐ గవర్నర్ గా సేవలందించారు. అంతకుముందు రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాల విభాగాల్లో సెక్రటరీగా ఉన్నారు. పదవీవిరమణ అనంతరం 15వ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. ఇక ప్రస్తుతం ప్రధాని మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా గుజరాత్ ఐఏఎస్ క్యాడర్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీకే మిశ్రా ఉన్నారు.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Article‘రెడీ బాయ్స్’ అంటూ…లాఠీ పట్టుకున్న నాని …!
    Next Article గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష యధాతథం… స్పష్టం చేసిన ఏపీపీఎస్సీ

    Related Posts

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    August 22, 2025

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    August 21, 2025

    ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

    August 21, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.