Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » పెరగనున్న క్యాన్సర్‌, మధుమేహం,గుండె సంబంధిత మందుల ధరలు…!
    జాతీయం & అంతర్జాతీయం

    పెరగనున్న క్యాన్సర్‌, మధుమేహం,గుండె సంబంధిత మందుల ధరలు…!

    By adminMarch 27, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    ప్రభుత్వ నియంత్రణలో ఉన్న కొన్ని ముఖ్యమైన మందుల ధరలు త్వరలో పెరగనున్నాయి. క్యాన్సర్‌, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు అవసరమైన ప్రభుత్వ నియంత్రిత మందులతోపాటు యాంటీబయాటిక్స్‌ ధరలు సుమారు 1.7 శాతం పెరగనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మందుల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ధరలు, ఇతర ఉత్పాదన వ్యయాలు పెరుగుతుండటంతో, ఈ ధరల పెంపు ఫార్మా పరిశ్రమకు ఉపశమనం కలిగించగలదని అఖిల భారత కెమిస్టులు, డ్రగ్గిస్టు సంఘం(ఏఐఓసీడీ) ప్రధాన కార్యదర్శి రాజవీ సింఘాల్‌ తెలిపారు.

    అయితే, కొన్ని ఫార్మా కంపెనీలు అనుమతించిన ధరల పెంపు కన్నా అధికంగా ధరలు పెంచుతున్నాయని పార్లమెంటరీ స్థాయీ సంఘం గుర్తించింది. ఫార్మా డ్రగ్స్‌ ధరలను నిర్ణయించే నేషనల్‌ ఫార్మాస్యుటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ) మొత్తం 307 ఉల్లంఘనలను గుర్తించిందని పేర్కొంది. 2013 డ్రగ్‌ ప్రైసెస్‌ (కంట్రోల్‌) ఆర్డర్‌ (డీపీసీఓ) ప్రకారం, ఫార్మా కంపెనీలు అనుమతించబడిన గరిష్ట ధరలను అతిక్రమించకుండా పాటించాల్సిన అవసరం ఉంది. ఇకపై ప్రభుత్వం ఈ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleభారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌…!
    Next Article రైలు ప్రయాణికులకు శుభవార్త – బోర్డింగ్‌ స్టేషన్‌ మార్పుకు కొత్త అవకాశం

    Related Posts

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    August 22, 2025

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    August 21, 2025

    ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

    August 21, 2025
    Latest Posts

    ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.