Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » ఇకపై ఈ-చలాన్‌ల కట్టకుంటే లైసెన్స్ రద్దు…!
    జాతీయం & అంతర్జాతీయం

    ఇకపై ఈ-చలాన్‌ల కట్టకుంటే లైసెన్స్ రద్దు…!

    By adminApril 2, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    పెండింగ్‌ ఈ-చలాన్‌లు ఉన్న వాహనదారులు మూడు నెలల్లోపు జరిమానా చెల్లించకపోతే డ్రైవింగ్‌ లైసెన్స్ సస్పెన్షన్ ఖాయమని ప్రభుత్వం హెచ్చరించింది.కొత్త ఆర్థిక సంవత్సరం అమలులోకి వచ్చిన తర్వాత,ఈ-చలాన్ రికవరీ రేటును పెంచేందుకు ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది.ఒక ఆర్థిక సంవత్సరంలో మూడు సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా కనీసం మూడు నెలలపాటు లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టంచేసింది.అదనంగా,జరిమానాలు చెల్లించని వాహనదారుల ఇన్సూరెన్స్ ప్రీమియంను పెంచే విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించింది.ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించేందుకు సీసీటీవీ కెమెరాలు,స్పీడ్‌ గన్లు,బాడీ-వార్మ్‌ కెమెరాలు,ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు వ్యవస్థలను మోటార్ వాహన చట్టంలోని 136ఏ సెక్షన్‌ కింద ఉపయోగించనున్నారు.

    ఇక మద్యం తాగి వాహనం నడిపిన వారికి భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష విధిస్తున్నారు. మొదటిసారి పట్టుబడితే ₹10,000 జరిమానా లేదా 6 నెలల జైలు కాగా, మళ్లీ అదే నేరానికి పాల్పడితే ₹15,000 జరిమానా, 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించనున్నారు. హెల్మెట్ లేకపోతే ₹1,000 జరిమానా, మూడు నెలలపాటు లైసెన్స్ సస్పెన్షన్ ఉంటుంది. కారులో సీటు బెల్ట్ ధరించకపోతే ₹1,000 జరిమానా విధిస్తారు. ఇక మొబైల్‌ ఫోన్‌ ద్వారా డ్రైవింగ్‌ చేస్తే ₹5,000 జరిమానా విధిస్తారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleఔషధాల ధరలు పెంపు…!
    Next Article సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తా: ఎమ్మెల్సీ నాగబాబు

    Related Posts

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    August 22, 2025

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    August 21, 2025

    ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

    August 21, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.