Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు కీలక సూచనలు – ముస్లిమేతరుల సభ్యత్వంపై సందేహాలు…!
    జాతీయం & అంతర్జాతీయం

    వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు కీలక సూచనలు – ముస్లిమేతరుల సభ్యత్వంపై సందేహాలు…!

    By adminApril 17, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    వివాదాస్పద వక్ఫ్‌ సవరణ చట్టం–2025పై సుప్రీంకోర్టు బుధవారం కీలక సూచనలు చేసింది. వక్ఫ్‌గా కోర్టులు గుర్తించిన ఆస్తులను డీనోటిఫై చేసే అధికారం తాత్కాలికంగా నిలిపివేసే ప్రతిపాదనను ధర్మాసనం పరిశీలిస్తోంది.అలాగే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, బోర్డుల్లో ముస్లిమేతరులకు చోటు కల్పించే నిబంధనపై కూడా స్టే విధించే అంశాన్ని సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుంది.కేంద్రం తరఫున వాదనలు వినాల్సిన అవసరం ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థించారు.సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం మ‌రోసారి ఏప్రిల్ 17న మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపడతామని ప్రకటించింది.

    వక్ఫ్ బై యూజర్ ప్రాక్టీస్‌పై ధర్మాసనం చర్చిస్తూ,పత్రాలు లేకపోయినా మతపరమైన ఉపయోగం ఆధారంగా ఆస్తులు వక్ఫ్‌గా గుర్తించడం సవాలుగా మారుతుందని వ్యాఖ్యానించింది.వాస్తవ వక్ఫ్‌లను గుర్తించడంలో కూడా సమస్యలు ఉండొచ్చని, దుర్వినియోగానికి అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది.‘హిందూ ధార్మిక బోర్డుల్లో ముస్లింలను అనుమతిస్తారా?’అనే ప్రశ్నతో సుప్రీం కోర్టు కేంద్రాన్ని సూటిగా నిలదీసింది. పిటిషనర్ల తరఫున కపిల్ సిబల్,అభిషేక్ సింఘ్వీ,రాజీవ్ ధావన్ వాదనలు వినిపించగా, వక్ఫ్ చట్టంపై దేశంలో జరుగుతున్న హింసాకాండ పట్ల కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చట్టసభలు న్యాయవ్యవస్థ తీర్పులను పక్కన పెట్టేలా వ్యవహరించకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Article‘ఎక్స్‌’కి పోటీగా ఓపెన్‌ఏఐ నుండి కొత్త సోషల్ మీడియా యాప్?
    Next Article గుండెకు ప్రత్యామ్నాయం బృహద్ధమని…!

    Related Posts

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    August 22, 2025

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    August 21, 2025

    ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

    August 21, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.