ఇక నుండి ఉగ్రవాద దాడిని యుద్ధ చర్యగా పరిగణించాలని భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్రవాద చర్యలను సహించేది లేదని స్పష్టం చేసింది. పాకిస్తాన్లోకి చొరబడి వెంటాడి మరీ విధ్వంసకారులను మట్టుబెట్టాలని ఉగ్రవాద చర్యలను సరైన రీతిలోనే ఎదుర్కోవాలని ప్రధాని మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. రక్షణా మంత్రి రాజ్ నాథ్ సింగ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, అజిత్ దోవల్, సీ.డీ.ఎస్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు