భారత్-పాక్ నియంత్రణ రేఖ (LOC) వద్ద గత రాత్రి ఎటువంటి కాల్పులు జరగలేదని భారత సైన్యం తెలిపింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత నుండి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితులు తెలిసిందే. కాగా, 19 రోజుల తరువాత నిన్న రాత్రి ప్రశాంతంగా గడించిందని తెలిపింది. ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత సైనిక ఘర్షణ ఆపేందుకు ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే, అదే రోజు పాకిస్థాన్ సరిహద్దుల్లో కాల్పుల విరమణను ఉల్లంఘించడంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పాక్ వెనక్కి తగ్గింది. ఆ తరువాత ఎటువంటి కాల్పులు జరగలేదని భారత ఆర్మీ స్పష్టం చేసింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు