Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » అందరికీ సమాన హక్కులు…వాటికి భంగం కలగకుండా అందరూ నడుచుకోవాలి: సుప్రీంకోర్టు
    జాతీయం & అంతర్జాతీయం

    అందరికీ సమాన హక్కులు…వాటికి భంగం కలగకుండా అందరూ నడుచుకోవాలి: సుప్రీంకోర్టు

    By adminJuly 16, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    మన రాజ్యాంగం దేశ ప్రజలందరికీ గౌరవప్రదంగా, స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించిందని వాటికి భంగం కలగకుండా అందరూ నడుచుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలిపింది. ఒకరి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇతరులు హాక్కులకు భంగం కలిగించకూడదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కొన్ని పదాలు, తీవ్రమైన వ్యాఖ్యలను నివారించేలా మార్గదర్శకాలు రూపొందించాలని, అదే సమయంలో భావ వ్యక్తీకరణ, వాక్ స్వాతంత్య్రం, పౌరుల ప్రాథమిక విధులకు భంగంకలిగించని విధంగా సమతుల్యతనూ పాటించాలనీ కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణికి స్పష్టం చేసింది. వెన్నెముక కండర సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న, చూపులేని దివ్యాంగులను పరిహసించారనే కేసులో ఆరోపణలున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అయిదుగురు తాజాగా సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యారు. అభియోగాలకు రెండు వారాల్లోగా సమాధానాలివ్వాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి ధర్మాసనం వారిని ఆదేశించింది. తదుపరి విచారణకు కూడా తప్పనిసరిగా హాజరుకావాలని ఇన్ఫ్లుయెన్సర్లను హెచ్చరించింది. సోషల్ మీడియాలో తరచూ వివాదాలకు కారణమవుతున్న పోస్టులను ప్రస్తావిస్తూ వాటి కట్టడికి మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleనైపుణ్యం పోర్టల్ ను ఆగష్టు నాటికి పూర్తిచేయాలి: మంత్రి నారా లోకేష్
    Next Article ‘వార్-2’ మరో 30 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు… విడుదలైన కొత్త పోస్టర్

    Related Posts

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    August 22, 2025

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    August 21, 2025

    ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

    August 21, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.