భారత సైన్యం పహాల్గాం ఉగ్రవాదదాడి కీలక సూత్రధారి సులేమాన్ షా అలియాస్ హాషీమ్ మూసా పనిని మూడు గంటల్లో ముగించింది. కమాండోలు అతడి జాడను పసిగట్టి మెరుపు వేగంతో ఆపరేషన్ చేపట్టారు. రాష్ట్రీయ రైఫిల్స్, పారా కమాండోలు ఉగ్రవాదులను కనిపెట్టి మట్టుబెట్టారు. వారి నుండి అమెరికా తయారీ ఎం4-కార్బైన్, ఏకే-47 రైఫిల్స్, 17 రైఫిల్ గ్రైనేడ్స్ భారీగా బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు