రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గోవాలో ‘డే ఎట్ సీ’ కార్యక్రమానికి హాజరయ్యారు. INS విక్రాంత్లో ‘డే ఎట్ సీ’ సందర్భంగా మిగ్ 29కె టేకాఫ్, ల్యాండింగ్, యుద్ధనౌక, జలాంతర్గామి కార్యకలాపాలు క్షిపణి కాల్పుల డ్రిల్లతో సహా అనేక నావికా కార్యకలాపాలను రాష్ట్రపతి వీక్షించారు. ఈసందర్భంగా వాటి గురించి అధికారులు రాష్ట్రపతికి వివరించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు