కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కేరళ ఎంపీల బృందం కలిసింది. కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలోని బృందం అమిత్ షా ను కలిసి ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయిన వయనాడ్ ను ఆదుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సంవత్సరం భారీ వర్షాలతో జులై 30న జరిగిన ప్రకృతి విధ్వంసంలో దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజకీయాలు పక్కనపెట్టి వయనాడ్ బాధితులకు సహాయం చేయాలని హోం మంత్రి అమిత్ షా ను కోరినట్లు ప్రియాంక తెలిపారు. ఎందరో నిరాశ్రయులయ్యారని పాఠశాలలు, వ్యాపారాలు, నివాసాలు కొట్టుకుపోయాయని వారిని ఆదుకోవాలని పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు