Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » ఉభయ సభల్లో రాజ్యాంగంపై చర్చ
    జాతీయం & అంతర్జాతీయం

    ఉభయ సభల్లో రాజ్యాంగంపై చర్చ

    By adminDecember 13, 20241 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    భారత రాజ్యాంగంపై లోక్ సభ, రాజ్యసభలలో రెండు రోజుల పాటు చర్చ జరిగనుంది. రాజ్యాంగం ఆమోదించబడి 75 సంవత్సరాలవుతున్న సందర్భంగా ఈమేరకు చర్చ జరపాలని నిర్ణయించారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ పరిషత్ నూతన రాజ్యాంగం ఆమోదించింది. 1950 జనవరి 26 నుండి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఇక ఈ శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగంపై చర్చ జరగాలని కాంగ్రెస్ ప్రధానంగా డిమాండ్ చేసింది. ఈమేరకు అధికార, విపక్షాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇక నేడు లోక్ సభలో నేడు రాజ్ నాథ్ సింగ్ దీనిని ప్రారంభిస్తారు. రాజ్యసభలో అమిత్ షా ఈనెల 16న ప్రత్యేక చర్చను ప్రారంభిస్తారు. 17న ప్రధాని మోడీ ఈచర్చపై ముగింపు ప్రసంగం చేస్తారు. పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ఇప్పటికే ప్రధాని మోడీ వ్యూహాత్మక సమావేశం నిర్వహించారు. బీజేపీ నేతలు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ భేటీలో పాల్గొన్నారు. మరోవైపు ఈచర్చ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించి చర్చించారు. ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే తదితరులు పాల్గొన్నారు.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleనటుడు అయితే ఇంటి గొప్ప…శబరిమల ఘటన పై హైకోర్టు ఆగ్రహం
    Next Article మీరేదో ఉద్దరిస్తారని మీకు పట్టం కడితే మీరు చేసేది ఏంటి: ఏపీసీసీ చీఫ్ షర్మిల

    Related Posts

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    August 22, 2025

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    August 21, 2025

    ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

    August 21, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.