పాకిస్థాన్ కు చేసిన క్షిపణుల వల్ల తమ దేశానికి కూడా ప్రమాదం ఉందని అగ్ర రాజ్యం అమెరికా తెలిపింది.బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి సహకరిస్తున్నాయని ఆరోపిస్తూ పాకిస్థాన్ కు చెందిన నాలుగు కీలక సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది.ఆ దేశం దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను తయారు చేసుకోవడంపై వైట్ హౌస్ సీనియర్ అధికారి ఆందోళన వ్యక్తం చేశారు.దక్షిణాసియా దేశాలను దాటి లక్ష్యాలను ఛేదించగల వాటితో అమెరికాకు కూడా ముప్పేనని వ్యాఖ్యానించారు.2021లో అఫ్గాన్ నుంచి అమెరికా దళాలు వైదొలిగిన తర్వాత పాక్ తో ఒకప్పటి సంబంధాలు లేవనీ అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జోన్ ఫైనర్ వెల్లడించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు