భారత్ కు చెందిన ఒక సంస్థ పై అమెరికా ఆంక్షలు విధించింది.ఇరానియన్ పెట్రోలియం,పెట్రో కెమికల్స్ కలిసి వ్యాపారం చేస్తోందని ఆరోపిస్తూ అట్లాంటిక్ నావిగేషన్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ పై ఆంక్షలు విధించిన అగ్రరాజ్యం.ఇరాన్ కు బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుస్తున్న నాలుగు సంస్థలు, మూడు నౌకలపై ఆంక్షలు విధించామని యూఎస్ ట్రెజరీ శాఖ పేర్కొంది.ఇరాన్ తన అణు కార్యక్రమం అభివృద్ధికి,ఆయుధ వ్యవస్థల విస్తరణకు,ప్రాక్సీలకు మద్దతు ఇవ్వడానికి నౌకలు, కంపెనీలపై ఆధారపడుతోందని వ్యాఖ్యానించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు