ఏపీ సీఎం చంద్రబాబు ఎన్డీయే నేతల సమావేశంలో పాల్గొన్నారు. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజపేయి శతజయంతి నేపథ్యంలో ఎన్డీయే నేతల సమావేశం జరిగింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా , బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, జే.డీ.యూ నేత కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, జే.డీ.ఎస్ నేత కేంద్ర మంత్రి హెచ్.డి.కుమార స్వామి తదితర నేతలు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాల గురించి ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు