ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గర్ పాంగ్, కాన్సుల్ వైష్ణవి వాసుదేవన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలపై, ప్రజల సహకారం, సంయుక్త అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ సింగపూర్ మధ్య సుదీర్ఘ స్నేహ సంబంధాలు ఉన్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను కలవడం సంతోషంగా ఉందని ఎడ్గర్ పాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు