Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » ఢిల్లీలో కేంద్రమంత్రి కుమారస్వామి తో పురందేశ్వరి భేటీ.
    రాజకీయం

    ఢిల్లీలో కేంద్రమంత్రి కుమారస్వామి తో పురందేశ్వరి భేటీ.

    By adminFebruary 11, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    ఆంధ్రప్రదేశ్ బిజేపి అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి గారు ఈరోజు కేంద్రం ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి తో సమావేశం అయ్యారు.ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ…విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు సమస్యలపై కేంద్రమంత్రి కుమారస్వామి తో చర్చించారని పేర్కొన్నారు.ఈ మేరకు ఉద్యోగులకు ప్రతినెల జీతాలు సరిగ్గా అందేలా చూస్తానని కేంద్ర మంత్రి కుమారస్వామి హామీ ఇచ్చినట్లు తెలియజేశారు.కాగా ఈ భేటీలో కేంద్ర సహాయక మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కూడా పాల్గొన్నారు.ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను,ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.

    Met the Honourable Minister for Steel and Heavy Industries, Sri Kumaraswamy Ji and discussed the issues of the employees in Vizag Steel Plant and sought his support in ensuring they receive their salaries every month.

    కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కుమారస్వామి జీ తో… pic.twitter.com/Qz3XE0pnFA

    — Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) February 11, 2025

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleవిఐపిల భద్రత కోసం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు రంగంలోకి తెస్తున్న ఏపీ ప్రభుత్వం
    Next Article ప్రధానంగా మహాళల కోసం ‘వర్క్ ఫ్రం హోమ్’: పెద్ద ఎత్తున ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు

    Related Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    August 23, 2025

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    August 23, 2025

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    August 22, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.