Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » ఈ బృహత్తర కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం సఫలమైంది: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్
    రాజకీయం

    ఈ బృహత్తర కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం సఫలమైంది: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్

    By adminDecember 10, 20241 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    దీపం 2.O పథకం విజయవంతంగా అమలవుతోందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ రోజు వరకూ రూ.476.15 కోట్లు సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేసినట్లు వివరించారు. ఉచిత గ్యాస్ సిలెండర్ ను లబ్ధిదారులైన ఆడపడుచులకు అందించే బృహత్తర కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం సఫలమైందని పేర్కొన్నారు. దీపం 2.O పథకం అమలును తెలిపే గణాంకాలను సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
    పథకం అమలుకు మార్గనిర్దేశనం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. దీపం 2.O కు సహకరిస్తున్న ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. పారదర్శకంగా పాలించే మంచి ప్రభుత్వం ఇదని మనోహర్ పేర్కొన్నారు.

    దీపం 2.O పథకం విజయవంతంగా అమలవుతోంది. ఈ రోజు వరకూ రూ.476.15 కోట్లు సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేశాము. ఉచిత గ్యాస్ సిలెండర్ ను లబ్ధిదారులైన ఆడపడుచులకు అందించే బృహత్తర కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం సఫలమైంది. దీపం 2.O పథకం అమలును తెలిపే గణాంకాలు ఇవి.
    పథకం అమలుకు మార్గనిర్దేశనం… pic.twitter.com/59TCX8RhHh

    — Manohar Nadendla (@mnadendla) December 10, 2024

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు లేఖ రాసిన ఉండవల్లి అరుణ్ కుమార్…!
    Next Article ఈ టోర్నీ జరగడం కష్టమే: పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్

    Related Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    August 23, 2025

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    August 23, 2025

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    August 22, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.