ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ లేఖ రాశారు.రాష్ట్ర విభజనలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని.. ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యతను పవన్ తీసుకోవాలి అని లేఖలో పేర్కొన్నారు.బీజేపీతో కలిసి టీడీపీ, జనసేన అధికారంలో ఉన్నాయి.కేంద్రం నుండి రావాల్సినవి రాబట్టేందుకు పవన్ శ్రద్ధ పెట్టాలని కోరారు.సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న విభజన సమస్యను కొలిక్కి తీసుకురావాలని ఉండవల్లి అరుణ్కుమార్ లేఖలో వెల్లడించారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

