ఈనెల 10 నుండి ఐర్లాండ్ తో స్వదేశంలో జరగనున్న వన్డే సిరీస్ కు భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ గా స్టార్ బ్యాటర్ స్మృతి మంథాన వ్యవహారించనుంది. కెప్టెన్ గా హార్మన్ ప్రీత్ కు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు స్మృతి మంథానకు అవకాశం ఇచ్చారు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన టీ20 సిరీస్ లో హార్మన్ కాలికి గాయమైంది. అయితే వన్డే సిరీస్ లో మాత్రం ఆమె ఆడింది. కానీ ముందు జాగ్రత్తగా ఆమెకు విశ్రాంతినిచ్చారు. రాజ్ కోట్ వేదికగా జనవరి 10, 12, 15వ తేదీలలో మూడు వన్డేల సిరీస్ జరుగనుంది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

