ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే టోర్నీలో కర్ణాటక జట్టు ఫైనల్ చేరింది. తాజాగా జరిగిన సెమీస్ లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో హార్యానాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హర్యానా 50 ఓవర్లలో 237/9 పరుగులు చేసింది. అభిలాష్ శెట్టి (4/34), ప్రసిద్ధ కృష్ణ (2/40), శ్రేయస్ గోపాల్ (2/36)లు మంచి బౌలింగ్ ప్రదర్శన కనబరిచారు. అంకిత్ కుమార్ (48), హిమాన్షు రాణా (44) రాణించారు. అనంతరం ఓపెనర్ దేవత్ పడిక్కల్ (86; 113 8×4 1×6)తో పాటు స్మరణ్ (76; 94 3×4, 3×6) సత్తా చాటడంతో కర్ణాటక 47.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హర్యానా బౌలర్లలో నిశాంత్ సింధు (2/47) పర్వలేదనిపించాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు