లక్నో సూపర్ జెయింట్స్ సారధిగా రిషబ్ పంత్ నియమితుడయ్యాడు. ఐపీఎల్ మెగా వేలంలో రూ.27 కోట్లతో పంత్ ను లక్నో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడికి సారథ్య బాధ్యతలు కూడా అప్పగించింది. ఢిల్లీ క్యాపిటల్స్ కు అంతకుముందు పంత్ ప్రాతినిధ్యం వహించాడు. కెప్టెన్ గా ఆటగాడిగా ఆకట్టుకున్నాడు. 2024 సీజన్లో లక్నోకు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అతడు రాబోయే ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్ కు ఆడనున్నాడు. “లక్నోకు తొలి టైటిల్ అందించేందుకు 200 శాతం కృషి చేస్తా. కొత్త ఉత్తేజంతో తరపున ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు