జాతీయ క్రీడల్లో తెలుగు రాష్ట్రాలు క్రీడాకారులు పతకాలు సాధించారు. వెయిట్ లిఫ్టింగ్లో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్ కె. నీలం రాజు స్వర్ణం సాధించాడు. పురుషుల 67 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో.. స్నాచ్లో 128 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ 161 కేజీలు కలిపి మొత్తం 289 కేజీల బరువెత్తి నీలం రాజు స్వర్ణం సొంతం చేసుకున్నాడు. ఇక తెలంగాణకు చెందిన ఆశీర్వాద్ సక్సేనా సైక్లింగ్ లో కాంస్యం సాధించాడు. 120 కిలోమీటర్ల సైక్లింగ్ రోడ్డు రేసు ఫైనల్లో ఆశీర్వాద్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ రేసును ఆశీర్వాద్ 2 గంటల 48 నిమిషాల 39.029 సెకన్లలో పూర్తిచేశాడు. దినేశ్ (2 గంట 48 ని 28.509 సె) స్వర్ణం, సాహిల్ కుమార్ (2 గంట 48 ని 28.730 సె) రజతం సాధించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు