ఐసీసీ ఈవెంట్ లు మినహాయిస్తే క్రికెట్ లో దాదాపుగా ఇప్పుడు అన్నీ కూడా ద్వైపాక్షిక సిరీస్ లే ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ ఒకప్పుడు ట్రై యాంగిల్ సిరీస్ లకు చాలా క్రేజ్ ఉండేది. మళ్లీ ఇప్పుడు అర దశాబ్దం తర్వాత మళ్లీ ట్రై యాంగిల్ సిరీస్ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే డానికి ముస్తాబవుతోంది. పాకిస్థాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాల మధ్య ట్రై యాంగిల్ సిరీస్ నేటి నుండి ప్రారంభం కానుంది. వన్డే ఫార్మాట్ లో త్వరలో జరుగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహాకంగా ఈ మూడు టీమ్ లు ఉపయోగించుకోనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సిద్ధం చేసిన లాహోర్, కరాచీ స్టేడియాలలో ఈ మ్యాచ్ లు జరుగనున్నాయి. మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్, న్యూజిలాండ్ లు తలపడనున్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు