మరికొద్ది రోజుల్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈనెల 19న మొదలయ్యే ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా, ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి భద్రతను మిలటరీ, పారామిలటరీ రేంజర్స్ పర్యవేక్షించనున్నాయి. ఈమేరకు పాకిస్థాన్ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఈ బలగాలు లాహోర్, రావల్పిండి, కరాచీలోని హోటల్స్, స్టేడియాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇక భారత్ ఆడే మ్యాచ్ లు మినహా మిగిలిన అన్ని మ్యాచ్ లు పాక్ లోనే జరగనున్నాయి. భారత్ ఆడే మ్యాచ్ లు హైబ్రిడ్ పద్దతిలో యూ.ఏ. ఈ లో జరగనున్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు