ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత్ క్వార్టర్ ఫైనల్ చేరింది. తాజాగా జరిగిన గ్రూప్ -డి లో ఆఖరి పోరులో 2-3తో కొరియా చేతిలో ఓడినా భారత్ ముందడుగేసింది. ఈ గ్రూపులో మొదటి స్థానంలో నిలిచిన కొరియాతో పాటు రెండో స్థానంలో నిలిచిన భారత్ కూడా క్వార్టర్స్ లో చోటు దక్కింది.
మిక్స్డ్ డబుల్స్ లో ధ్రువ్ కపిల-తనీష్ క్యాస్ట్రో, మహిళల సింగిల్స్ మాళవిక బాన్సోద్ ఓటమి చెందారు. పురుషుల సింగిల్స్ లో సతీష్ కుమార్ కరుణాకరన్ విజయం సాధించాడు. మహిళల డబుల్స్ లో గాయత్రీ గోపీచంద్-ట్రీసా జాలీ గెలిచారు. పురుషుల డబుల్స్ లో సాత్విక్-అర్జున్ జోడీ ఉండడంతో కొరియా 3-2తో నిలిచింది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

