గత ఏడాది పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ రెండు కాంస్య పతకాలతో సత్తా చాటిన భారత స్టార్ షూటర్ మనూ భాకర్ కు బీబీసీ ‘ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం లభించింది.అయితే పారిస్ ఒలింపిక్స్ లో కనబరిచిన ప్రదర్శనకు గాను ఆమెకు ఈ అవార్డు దక్కింది.కాగా ఈ అవార్డు నిమిషం లో భారత మహిళ క్రికెటర్ స్మృతి మంధాన, రెజ్లర్ వినేష్ ఫొగట్, గోల్ఫర్ అదితీ అశోక్, పారా షూటర్ అవనీ లేఖరా పేర్లు ఉండగా…మను భాకర్ కు పురస్కారం లభించింది.22 ఏళ్ల ఈ క్రీడాకారిణి ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు గెలుచుకున్న తోలి భారతీయ మహిళా షూటర్ గా రికార్డుకెక్కిన సంగతి తెలిసిందే.ఇటీవల భారత ప్రభుత్వం దేశ అత్యున్నత క్రీడా గౌరవం అయిన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుతో సత్కరించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు