భారత జావెలిన్ త్రో స్టార్ ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా త్వరలోనే 90 మీటర్ల త్రో సాకారమవుతుందని పేర్కొన్నాడు. తన కోచ్ జెలజ్నీ తన ఆటలో కొన్ని టెక్నికల్ అడ్జస్ట్మెంట్స్ చేసినట్లు తెలిపాడు. అతని మార్పులు తనకు ఉపయోగపడతాయని అన్నాడు. తన కోచ్ తన నుండి ఆశిస్తున్నది తాను అర్థం చేసుకోగలిగిన టాగ్లు వివరించాడు. పారిస్ లో చాలా తక్కువ ఎత్తులో త్రో విసిరానని చెప్పాడు. కొన్ని మార్పులు చేసుకుంటే మెరుగవుతానని తెలిపాడు. నీరజ్ చోప్రా అత్యుత్తమ త్రో 89.94మీటర్లు. 2022లో అతను ఈ ఫీట్ సాధించాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు