Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » భారత్ కు టాలెంటే అడ్వాంటేజ్: సీనియర్ ఆటగాడు పుజారా
    క్రీడలు

    భారత్ కు టాలెంటే అడ్వాంటేజ్: సీనియర్ ఆటగాడు పుజారా

    By adminMarch 8, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అన్ని మ్యాచ్ లలో భారత్ దుబాయ్ వేదికగా ఆడుతోంది. ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ భద్రతాపరమైన కారణాలతో హైబ్రిడ్ మోడల్ లో తటస్థ వేదీకలో మాత్రమే ఆడతామని తేల్చి చెప్పింది. ఇక ఇందుకు పాకిస్థాన్ కూడా అంగీకరించింది. అయితే భారత్ ఆడిన మ్యాచ్ లు అన్నింటిలో విజయం సాధించి ఫైనల్ చేరింది. ఇదే పలు దేశాలకు చెందిన కొందరు తాజా, మాజీ ఆటగాళ్లకు కడుపుమంటగా మారింది. నోటికొచ్చిన మాటలతో తమ అసూయను వెళ్లగక్కుతున్నారు. వారికి మన క్రికెటర్లు బాగానే కౌంటర్ ఇస్తున్నారు. కొందరి క్రికెటర్లు చేస్తున్న వ్యాఖ్యలను భారత సీనియర్ ఆటగాడు ఛటేశ్వర్ పుజారా ఖండించాడు. భారత జట్టుకు తన మ్యాచ్ లు దుబాయ్ లో ఆడుతుండడం అడ్వాంటేజ్ అంటూ వస్తున్న వార్తలపై పుజారా స్పందిస్తూ మ్యాచ్ లన్నీ అక్కడ ఆడుతుండడం అడ్వాంటేజ్ కిందనుంచి టాలెంటే అడ్వాంటేజ్ అని అన్నాడు. ఆ వాదనలో పసలేదనీ ఒకవేళ అన్ని మ్యాచ్ లు ఓడిపోతే అక్కడ ఆడడం వలనే ఓడిపోయారని ఎవరూ అనరాని అన్నాడు. భారత్ నాణ్యమైన ఆల్ రౌండర్లు స్పిన్నర్లు ఉన్నారని చెప్పారు. మిగిలిన టీమ్ లతో పోలిస్తే భారత్ బలమైన జట్టని నిజానికి భారత్ కలిసి వస్తోంది టీమ్ బ్యాలెన్స్ అని పేర్కొన్నాడు.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleసీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ
    Next Article వాద్వానీ ఫౌండేషన్ తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం

    Related Posts

    ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్

    November 2, 2025

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    August 22, 2025

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    August 22, 2025
    Latest Posts

    ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.