ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో లక్ష్యసేన్ 13-21, 21-17,21-15తో లీ యాంగ్ పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ లో మాళవిక బాన్సోద్ 21-13, 10-21, 21-17తో సింగపూర్ కు చెందిన యో జియా మిన్ పై గెలిచింది. హెచ్.ఎస్.ప్రణయ్ 19-21, 16-21తో ఫ్రాన్స్ కు చెందిన పోపోవ్ చేతిలో ఓడాడు. మహిళల డబుల్స్ మొదటి రౌండ్ లో అశ్విని పొన్నప్ప, తనీష్ క్యాస్ట్రో జోడీ 20-22, 18-21తో చైనీస్ తైపీకి చెందిన పీ షాన్ సీ-ఎన్ జు హాంగ్ ద్వయం చేతిలో ఓటమిపాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్ లో సతీష్ కుమార్ -ఆద్య జోడీ 6-21, 15-21తో చైనాకు చెందిన గువో జిన్ వా-ఫాంగ్ హుయి జోడీ చేతిలో ఓడిపోయారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు