తప్పుడు నిర్ణయాలతో పాకిస్థాన్ క్రికెట్ పతనమవుతోందని ఆ జట్టు మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హాక్ ఆందోళన వ్యక్తం చేశాడు. సరైన దిశలో పనిచేయడం లేదని చాలా విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్నాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవాలని అభిప్రాయపడ్డాడు. గత కొంత కాలంగా జరుగుతున్న తప్పులను పునరావృతం కాకుండా చూడాలని అందరూ కూర్చొని సమీక్షించుకోవాలని ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో చూసుకుని సరిదిద్దు కోవాలి పేర్కొన్నాడు. సరైన దిశలో పనిచేయకపోతే పాక్ క్రికెట్ మరింత పతనమవుతుందని పేర్కొన్నాడు.
పాకిస్థాన్ క్రికెట్ పతనంపై ఆందోళన వ్యక్తం చేసిన మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హాక్
By admin1 Min Read
Previous Articleటెస్టుల్లో కూడా భారత్ దూసుకెళ్లాలి..!
Next Article నాగ్పూర్లో అల్లర్లు – ఉద్రిక్తతలతో హింసాత్మక ఘటనలు