Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » 2032 ఒలింపిక్స్ తరువాత చరిత్రగా మిగిలిపోనున్న ప్రతిష్టాత్మక ‘గబ్బా’ స్టేడియం
    క్రీడలు

    2032 ఒలింపిక్స్ తరువాత చరిత్రగా మిగిలిపోనున్న ప్రతిష్టాత్మక ‘గబ్బా’ స్టేడియం

    By adminMarch 26, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    ఎన్నో అద్భుతమైన క్రికెట్ మ్యాచ్ లకు వేదికగా నిలిచిన ప్రతిష్టాత్మక ‘గబ్బా’ స్టేడియం ఇక గతంగా మారిపోనుంది. 2032 ఒలింపిక్స్ తర్వాత ఈ స్టేడియంను కూల్చేయాలని క్వీన్స్ ల్యాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. బ్రిస్బేన్ లోని విక్టోరియా పార్క్ ప్రాంతంలో ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చేందుకు నిర్మిస్తున్న స్టేడియంకు ఇక క్రికెట్ తరలిపోనుంది. క్వీన్స్ ల్యాండ్ ప్రీమియర్ డేవిడ్ క్రిసాపుల్లి ఒలింపిక్స్ తాజా ప్లాన్స్ ను వివరించాడు. ఒలింపిక్స్ కోసం గబ్బా స్టేడియాన్ని కూల్చి తిరిగి నిర్మించాలని మొదట భావించినా ఖర్చు పెరుగుతుండటంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేలా ప్రముఖ స్టేడియాన్ని ఆవిష్కరించడానికి క్వీన్స్ల్యాండ్ సిద్ధమవుతోందని ఆయన అన్నారు. మెగా ఈవెంట్ నిర్వహణకు మంచి స్టేడియం కావాలని వారసత్వాన్ని అందించలేని తాత్కాలిక సౌకర్యాలు, తాత్కాలిక స్టాండ్ల కోసం బిలియన్లకొద్దీ డాలర్లు ఖర్చు చేయడమా లేదా కొత్త వేదికలో క్రికెట్ భవిష్యత్తును భద్రపరచడమా అనే అంశాల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చిందని క్రిసాపుల్లి తెలిపాడు. 1990లో ఒకే ఒక్క సారి ప్రపంచ క్రీడల్లో క్రికెట్ ఆడించగా.. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్లోలో మళ్లీ పునరాగమనం చేయనుంది.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleఐపీఎల్-18: పంజాబ్ కింగ్స్ గెలుపు…పోరాడి ఓడిన టైటాన్స్
    Next Article ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో భారత రెజ్లర్ సునీల్ కుమార్ కు కాంస్యం

    Related Posts

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    August 22, 2025

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    August 22, 2025

    ‘ఆన్‌లైన్‌ గేమింగ్ బిల్లు – 2025’ కు కేంద్రం ఆమోదం

    August 20, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.