ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత స్టార్ షట్లర్లు సింధు, లక్ష్యసేన్ మొదటి రౌండ్ లో విజయం సాధించి ముందడుగేశారు. మహిళల సింగిల్స్ మొదటి మ్యాచ్ లో 21-15, 21-19తో ఇండోనేషియా కు చెందిన ఎస్తేర్ నురుమి పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్ లో లక్ష్యసేన్ 21-18, 21-10తో తైవాన్ కు చెందిన లీ చియావ్ హాయ్ పై గెలిచాడు. మరోవైపు ప్రణయ్, ఆర్షి కశ్యప్, మాళవిక బాన్సోద్, అనుపమ ఉపాధ్యాయ మొదటి రౌండ్ లోనే ఓటమితో వెనుదిరిగారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు